13.3.26

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి మార్చి 14న అంకురార్పణ మార్చి 15న పుష్పయాగ మహోత్సవం sri kalyana venkateswa sway varu




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగానికి మార్చి 14 తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.


మార్చి 15 పుష్పయాగం సందర్భంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలుపెరుగుతేనె,  సుపుచందనంకొబ్బరినీళ్ల‌తో భిషేకం చేస్తారుమధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిమల్లెజాజి సంపంగిరోజాకలువలు వంటి పలురకా పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారుఅనంత‌రం సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చిపై స్వామిఅమ్మ‌వార్లు ల‌య నాలుగు మాడ వీధుల‌లో విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.


ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందేబ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్లఅధికార అనధికారుల వల్లభక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.


మార్చి 14 తేదీ నుండి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు టికెట్లు  అందుబాటులో ఉంటాయి.  గృహస్తులు(ఇద్దరురూ.516/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చుపుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 15 నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

Valedictory Function of TTD Employees Sports meet in 13th March




The valedictory function of the TTD Employees’ Annual Sports Meet will be held on Friday, March 13, at 4:30 p.m. at Mahati Kalakshetram in Tirupati.


It may be recalled that the TTD Employees’ Annual Sports Competitions–2026 were conducted from February 9 to 26. Various events including Tug of War, Chess, Volleyball, Carroms, Ball Badminton, Football, Table Tennis, Cricket, Shuttle Badminton and Tennis were organized as part of the sports meet.

Prizes will be presented to the winners of the competitions on this occasion.


Later, TTD employees along with their family members will present cultural programmes.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలి vontimitta






ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారుశుక్రవారం ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్నప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారుటీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్నప్రసాద భవనాన్ని మార్చి 16 ప్రారంభించనున్నట్లు తెలిపారు.


అనంతరం ఆయన అధికారులతో కలిసి ఆల నాలుగు మాడ వీధులునిత్య అన్నప్రసాద భవనంశ్రీ సీతారాముల ల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు.


తదుపరి టీటీడీ మరియు జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


 కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ టి.వి.సత్యనారాయణఎస్ఈ (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుగార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులుడిప్యూటీ ఈవోలు శ్రీ శివప్రసాద్శ్రీ సెల్వండీఈ (ఎలక్ట్రికల్శ్రీ రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


మార్చి 14 నుండి 21 వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలు - మార్చి 14న మెట్లోత్సవం metlotsavam






శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523 వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్దతిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మరియు మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి.


మార్చి 14 తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.


మార్చి 15 సంకీర్తన గోష్టిగానం


మార్చి 15 తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తన గోష్టిగానం నిర్వహించనున్నారు.


సాహితీ సదస్సులుభక్తి సంగీత కార్యక్రమాలు


మార్చి 15 నుండి 21 తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సులుసాయంత్రం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.


తాళ్లపాకలోని ధ్యానమందిరం మరియు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


మహతి కళాక్షేత్రంలో సంగీత సభ


మార్చి 16 నుండి 18 తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత సభలు నిర్వహించనున్నారు.


శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో booklet




తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర  గురువారం ఆవిష్కరించారుటిటిడి నివాస గృహంలోని ఈవో చాంబర్‌లో  కార్యక్రమం జరిగింది.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూమార్చి 17 నుండి 25 తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారుఇందులో భాగంగా మార్చి 16 అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.


అలాగేమార్చి 19 ఉగాది ఆస్థానంమార్చి 27 నుండి 29 తేదీ రకు శ్రీరామనవమి ఉత్సవాలుమార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు


భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామిఅమ్మవారి కృపకు పాత్రులు కావాలని  సందర్భంగా ఈవో కోరారు.


అంతకుముందు ఆలయ అర్చకులు టిటిడి ఈవో కు వేదాశీర్వచనం చేశారు


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నఆలయ సిబ్బంది , అర్చకులు పాల్గొన్నారు.

Sri Thallapaka Annamaacharya 523 rd Death Anniversary Celebrations from 14th to 21st March




The 523rd death anniversary celebrations of Sri Tallapaka Annamacharya will be observed from March 14 to 21, under the auspices of TTD. The celebrations will be organized at Tallapaka Dhyanamandiram, 108-ft Annamacharya Statue at Tallapaka, Narayanagiri Gardens in Tirumala, Annamacharya Kalamandiram, and Mahati Kalakshetram in Tirupati.


On March 14 at 6 a.m., Metlotsavam will be conducted grandly at Alipiri Padala Mandapam in Tirupati.


Sankeertana Goshti Gaanam on March 15


On March 15 at 6 p.m., Saptagiri Sankeertana Goshti Gaanam will be organized at Narayanagiri Gardens in Tirumala.


Literary Seminars and Devotional Music Programs


From March 15 to 21, literary seminars will be held every day at 10:30 a.m. at Annamacharya Kalamandiram in Tirupati, followed by devotional music programs in the evening.


Spiritual and devotional music programs will also be organized in the evenings at the Dhyanamandiram and near the 108-ft Annamacharya statue at Tallapaka.


Music Concerts at Mahati Kalakshetram


From March 16 to 18, music concerts by eminent artists will be held at Mahati Kalakshetram in Tirupati from 6 p.m. to 8:30 p.m.