29.4.26

తిరుచానూరులో అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించిన టిటిడి ఈవో annaprasadam












తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా ఈవో అన్నప్రసాద వితరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ భక్తులతో నేరుగా మాట్లాడారుఅన్నప్రసాదాల నాణ్యతసమయపాలనసేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారువివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


ఉదయం టిఫిన్మధ్యాహ్నం భోజనంతాగునీరురాత్రి వరకు వితరణ సమయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారుఅనంతరం అన్నప్రసాద భవనంలోని స్టోర్‌రూమ్కోల్డ్ స్టోరేజ్‌వంటగదిపరిశుభ్రతను పరిశీలించి కూరగాయలుఆకుకూరల నిల్వలపై సమీక్షించారు.


అదేవిధంగాఉపయోగంలో లేని ఫర్నిచర్పనికిరాని యంత్రాలుఇనుము వ్యర్థాలను త్వరితగతిన డిస్పోజ్ చేసేలా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారుసిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందుతున్నాయా, ఎలాంటి కోతలు ఉన్నాయా అనే అంశాలపై కూడా విచారణ జరిపారు.


 కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణఅన్నప్రసాద కేంద్రం అధికారి శ్రీ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

ఎస్వీ హైస్కూల్ పాత భవనాన్ని పరిశీలించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ sv high school







తిరుపతిలోని స్వీ హైస్కూల్ పాత భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యంవిద్యడా. శరత్ మంగళవారం అధికారులతో లిసి పరిశీలించారు.


 భవనంలో 2006 సంవత్సరం వరకు ఎస్వీ హైస్కూల్ నిర్వహించబడిందిఅనంతరం 2010లో  భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారుఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మారినప్పటికీప్రస్తుతం  భవనంలో పోలీస్ క్యాంటీన్పోలీస్ సంక్షేమ శాఖ కొనసాగుతున్నాయి.


ఇటీవల కొందరు భక్తులు టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రకు  భవనంపై ఫిర్యాదు చేయడంతోదాదాపు 150 ళ్ల చరిత్ర గల  భవనాన్ని టిటిడి తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూల్‌ను పునఃప్రారంభించాలనే సూచనలు వచ్చాయి నేపథ్యంలో భవనాన్ని పరిశీలించాలని జేఈవోకు ఆదేశాలు ఇచ్చారు.


దీనిపై స్పందించిన జేఈవో భవనాన్ని పరిశీలించిపోలీస్ శాఖ నుండి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారుఅలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడంమరమ్మత్తులు చేపట్టడంపచ్చదనం పెంపుపెయింటింగ్గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


 కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మడీఈవో శ్రీ వెంకటసునీల్ఇంజనీరింగ్ అధికారులుఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Koil Alwar Tirumanjanam Performed Grandly at New Delhi Temple




Koil Alwar Thirumanjanam was performed with religious fervour at the Sri Venkateswara Swamy Temple in New Delhi on Tuesday, ahead of the annual Brahmotsavams scheduled from May 1 to 9.


The rituals began in the early hours with Suprabhatam, followed by Thomala Seva, Koluvu and Panchanga Sravanam. The cleansing ritual was conducted from 7:30 AM to 10:30 AM.


During the ceremony, the temple premises, walls, ceiling and puja materials were thoroughly cleaned and sanctified. A sacred mixture of aromatic ingredients like turmeric, sandalwood, camphor and other traditional substances was sprinkled across the temple.


Local Advisory Committee Chairman Sri Sumanth Reddy, Temple Inspectors Sri Ranganayak and Sri Uday Kumar, priests and officials participated in the programme.

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం alwar tirumanjanam




న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగిందిఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహించారుఉదయం 7.30 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రామాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam

 






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌నశుధ్ధి నిర్వహించారు.


అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారుఅనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


ఏప్రిల్ 29 అంకురార్పణ :


అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు


ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వరకు వసంతోత్సవాలు :


ఉత్సవాల్లో భాగంగా మే 1 తేదీ దయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుందిసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారురాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.  


ఇందుకోసం భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.


 ఉత్స‌వాల కార‌ణంగా ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వంఊంజ‌ల‌సేవ‌వేద ఆశీర్వ‌చ‌నం మే 1 లక్ష్మి పూజకుంకుమార్చ‌న‌బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌అర్చకులు శ్రీ బాబుస్వామిసూప‌రింటెండెంట్ శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తిఇతర అధికారులు పాల్గొన్నారు.

Vice President Offers Prayers to Hill Lord













The Honourable Vice-President of India Sri C.P. Radhakrishnan, offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy in Tirumala on Tuesday.


Earlier on his arrival at the Mahadwaram, he was received by the Honourable Minister of AP Endowments Sri Anam Ramanarayana Reddy, TTD Chairman Sri BR Naidu, EO Sri Muddada Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary and CVSO Sri Muralikrishna.


Later he was welcomed inside the temple with the traditional Isthikaphal amidst the Melams.


After paying worship in the main temple, the Protocol dignitary was presented Sesha Vastram and later at Ranganayakula Mandapam the vedic scholars rendered Vedasirvachanam.


The TTD Chairman offered Theertha Prasadams, Lamination photo of Srivaru, Panchagavya products to the Vice President of India.


Among other dignitaries AP Endowments Principal Secretary Sri Hari Jawaharlal, TTD Board members Sri Ramamurthy, Sri Bhanu Prakash Reddy,  Sri Janga Krishna Murty and several state and district officials were also present.


Visits Bedi Anjaneya :


The Vice President of India also paid visit to Sri Bedi Anjaneya Swamy temple and offered prayers.

Koil Alwar Tirumanjanam held at Sri Vedanarayana Swamy Vari Temple




Koil Alwar Thirumanjanam was performed at Sri Vedavalli Sametha Sri Vedanarayana Swamy Temple, Nagalapuram on Tuesday, ahead of the annual Brahmotsavams from May 1 to 9.


The temple was cleansed as per tradition, and devotees were later allowed for darshan.


Temple officials and priests were present.