13.9.26

సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ - వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ లయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు - వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ సారీస్ 132 లాట్లు ఉన్నాయి

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలములు) 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.konugolu.ap.govt.in  / www.tirumala.org  సంప్రదించగలరు.

No comments :
Write comments