19.9.26

గరుడసేవ రోజున స్వామి పుష్కరిణిలోకి ఉదయం 3 గంటల నుండే భక్తులకు అనుమతి pushkarini




శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19 తేదీన నిర్వహించనున్న గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిస్తారు.


సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భక్తులను పుష్కరిణిలో స్నానమాచరించేందుకు అనుమతించడం జరుగుతోంది. అయితే గరుడసేవ రోజున భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని, గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే పుష్కరిణిని తెరిచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

No comments :
Write comments