19.9.26

గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు umbrellas




తిరుమలలో రుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి.


ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ  టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి  శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.


ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments