29.7.26

జూలై 29న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ garuda seva




తిరుమలలో జూలై 29వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

తిరుమల, 2026 జూలై 28: బుధవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

No comments :
Write comments