1.7.26

జూలై 7న‌ జీడిపప్పు ఖాళీ ప్లాస్టిక్ బకెట్ ల ఈ – వేలం e auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో 01-04-2026 నుండి 31-03-2027 వరకు జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్ లను  జూలై 7న‌ రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా - వేలం వేయ‌నున్నారు.

ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండి రూ.25,000 చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.


No comments :
Write comments