28.8.26

ఆగస్టు 31న మహతిలో పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానం mahati auditorium




ఆగస్టు నెలలో పదవీ విరమణ పొందుతున్న టీటీడీ ద్యోగులకు ఆగస్టు 31 తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా సన్మా కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీలో ఎన్నో సంవత్సరాలపాటు విధులు నిర్వర్తించి సంస్థకు అందించిన సేవలను గుర్తించి, పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.

టీటీడీ సేవల్లో ఉద్యోగుల కృషి, అంకితభావం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ఎంతో విలువైనదని, వారి సేవలు సంస్థ అభివృద్ధిలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ఈ కార్యక్రమం ద్వారా గౌరవించనున్నారు.

No comments :
Write comments