తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ శ్రీ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు వైలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.

No comments :
Write comments