వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంగీత కచేరి నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుంచి హరికథ గానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు ఏఈవో శ్రీమతి అరుణకుమారి, సూపరింటెండెంట్ శ్రీమతి ఎన్ సుశీల, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments