14.7.26

టీటీడీకి రూ.4.41 కోట్లు విరాళం donation to ttd




హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.4.41 కోట్లు విరాళంగా అందించింది.


మేరకు సంస్థ చైర్మన్ శ్రీ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారి లు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి లకు విరాళం డీడీలను అందజేశారు.

No comments :
Write comments