14.7.26

టీటీడీ ఎస్‌వీ గోశాలకు మగ గుర్రం విరాళం hosre




మదురైకు చెందిన క్తుడు శ్రీ వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్‌వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు.

ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.

సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలియజేశారు

No comments :
Write comments