ఆగస్టు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ sravana upkarma
తిరుపతిలోని శ్
ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృ
అనంతరం సాయంత్రం 4.30 నుంచి 6.
అనంతరం స్వామివారు తిరిగి ఆలయా
శ్రావణ పౌర్ణమి పర్వదినాన నిర్
ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృ
అనంతరం సాయంత్రం 4.30 నుంచి 6.
అనంతరం స్వామివారు తిరిగి ఆలయా
శ్రావణ పౌర్ణమి పర్వదినాన నిర్
TTD has cautioned the Srivari devotees over viral video alleging the presence of a thread in Srivari laddu prasadam.
A video circulating on social media claiming as thread was found in Srivari laddu prasadam has come to TTD’s attention.
TTD urges the public not to accept or share unverified clips that create unnecessary alarm.
TTD prepares laddu prasadam daily under the supervision of Sri Vaishnava Brahmins, following strict hygiene and purity standards. Raw ingredients are being checked regularly using AI-based ingredient-sorting machines and subject to rigorous quality controls, making contamination extremely unlikely. All prasadam preparation is continuously monitored.
TTD strongly condemns attempts to damage its reputation by spreading such reports. Devotees are requested not to share or believe such videos and to report any suspicious matters immediately to TTD authorities.
As many as 473 sacred Kalasams were consecrated with holy waters, which were used for the ceremonial abhishekam of the presiding deity. The priests performed the ritual praying for the sanctity and divine power of the temple to increase and for the blessings of Lord Srinivasa to be bestowed upon all.
Earlier, Chatussthanarchana, Murthi Homam and Ashtabandhanam were performed as per Agama traditions. In the evening, Shayyadhivasam, Tattva Homams, Shanti Homam and Shatthumora will be conducted.
Mahasamprokshanam on August 26
On August 26, Chatussthanarchana, Murthi Homam and Prayashchitta Homam will be performed from 7 am. From 9.45 am to 11.30 am, Maha Poornahuti, Mahasamprokshanam and Kalakarshanam will be conducted during the auspicious Shravana Nakshatram and Tula Lagnam.
Devotees will be allowed for darshan after completion of the Mahasamprokshanam rituals.
Temple Deputy EO Smt. A. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eshwar Reddy, and temple priests participated in the rituals.
Snapanam Performed as per Agama Tradition
From 9 to 10 am, Snapanam Tirumanjanam was performed for the processional deities of Sri Sita, Lakshmana and Sri Kodandarama Swamy. The deities were given a sacred bath with milk, curd, honey, turmeric and sandalwood, followed by special decoration.
Procession Held in the Evening
A grand street procession was held at 5.30 pm, with devotees participating in large numbers and seeking the blessings of the Lord.
Divine Float Festival at Skanda Pushkarini
At 7.30 pm, Sri Sita, Lakshmana and Sri Kodandarama Swamy took a divine ride on the float at Skanda Pushkarini and blessed the devotees. The colourful float procession was a major attraction for the devotees.
Devotional Music Programs
As part of the celebrations, spiritual and devotional music programs were organised by the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.
Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspector Sri Veeraswamy, priests, staff and a large number of devotees participated in the program.
As part of the festival schedule, Pavitra Pratistha will be performed on August 26 morning, followed by Vedic rituals in the Yagasala in the evening. On August 27, Pavitra Samarpana will take place in the morning followed by Chatushtanarchana in the evening.
The festival will conclude on August 28 with Maha Purnahuti, Pavitra Vitarana, Snapana Tirumanjanam, and Chakra Snanam in the morning, followed by Gramotsavam in the evening.
The annual Pavithrotsavams are conducted every year in accordance with Agama scriptures to rectify any inadvertent lapses or errors committed by pilgrims or staff, thereby preserving the sanctity of the temple.
Superintendent Sri Gnana Prakash, Temple Inspector Sri Anil, and temple priests participated in the event.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 27న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన చేపడతారు. ఆగస్టు 28న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించి పవిత్రోత్సవాలను ముగించనున్నారు. అనంతరం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తారు.
యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది.
టీటీడీ ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోంది.
లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేయడం జరుగుతోంది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. ఈ విధానంలో లడ్డూ తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదు. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.
అయితే, కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు.
శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.
శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.